Wednesday, 29 July 2026 11:02:46 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల వైసీపీ కార్యవర్గ సమావేశం

Date : 02 January 2026 08:33 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈరోజు మదనపల్లి పట్టణం పేరానగర్ లోని పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి మరియు తంబళ్లపల్లి నియోజకవర్గాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారి తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వజ్ర భాస్కర్ రెడ్డి గారు, అబ్జర్వర్ అనూష రెడ్డి గారు, మదనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ లో జింక వెంకటాచలపతి నూరాజం, సీనియర్ నాయకులు షమీము అసలం, ఎంపీపీ వెలుగు చంద్ర గారు జడ్పిటిసి ఉదయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి, రామసముద్రం మండల అధ్యక్షుడు కేశవరెడ్డి, నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :