Sunday, 13 September 2026 10:20:37 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో మహిళలు వ్యాపారవేత్తలు

Date : 20 February 2026 10:48 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రభుత్వ పథకాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో భవిష్యత్తులో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని పరిశ్రమల ప్రోత్సాహిక అధికారులు డి శంకరప్ప, కే నాగార్జునలు సూచించారు. శుక్రవారం శ్రీ శక్తి భవన్ లో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సారథ్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. మహిళలు వ్యాపార ప్రణాళికలతో అవగాహన పొంది బ్యాంకుల ద్వారా ముద్ర, పిఎం ఈజిపి రుణాలు పొంది వ్యాపార, సేవాపరిశ్రమల రంగాలలో వారికి అవసరమైన ఉద్యం రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. మహిళలు వ్యాపారాలపై అవగాహన పొంది వినూత్న ఉత్పత్తి రంగాల అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. తద్వారా ఆన్లైన్ చేసుకొని రుణం పొంది 35% సబ్సిడీ గ్రహించాలన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, యానిమేటర్లు, ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :