నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : రామసముద్రం మండలం లో ఉపాధి హామీ పనులలో ప్రతిభ కనబర్చడమే కాకుండా రైతు కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించడం లో తనదైన ముద్ర వేసి మన్ననలు పొందిన నీటి యాజమాన్యం సంస్థ తరపున ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన జూనియర్ ఇంజినీర్ రెడ్డి ఈశ్వర్, సాంకేతిక సహాయకులు మణికంఠ, క్షేత్ర సహాయకులు జనార్దన్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ ప్రతిభ అవార్డులు అందచేసిన పి.డి.వెంకటరత్నం మరియు ఏ.పి.డి. శ్రీనివాసులు
Reporter
Namitha News