Sunday, 13 September 2026 11:03:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Date : 29 May 2026 12:09 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఎన్జీఆర్, ఎస్ ఎల్ వి కళ్యాణ మండపాలలో జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విడివిడిగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. భారీ కేకులు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయికి ఎదగడానికి అన్న నందమూరి తారక రామారావు చేసిన కృషి తోపాటు అణగారిన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచి చరిత్ర పుటాల్లో నిలిచిపోయారని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో నిలిపిన ధీశాలి గా అభివర్ణించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, బిఎంఆర్,కాలా నారాయణ, దండువారిపల్లి రమణ, సలాది రాజశేఖర్ ,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, పురుషోత్తం, వెంకట్ రెడ్డి, వీరాంజనేయులు, కురుబ సంఘం అధ్యక్షుడు సుధాకర్, గోపి దిన్ని మాజీ సర్పంచ్ లు ఉత్తమ రెడ్డి,సుధాకర్, జగదీష్, భాస్కర్, తాతిరెడ్డి, లక్ష్మీనారాయణ నాయుడు, మ్యూజికల్ శివ,మధు నాయుడు,జైపాల్ నాయుడు, పెద్ద వీరభద్ర,తెలుగు యువత నరసింహులు, గంగరాజు, మాజీ తెలుగు యువత నాయకుడు గురుమూర్తి ,నిజాముద్దీన్ , బోయపల్లి శివ,కోటకొండ చిన్నరెడ్డెప్ప, కోసూరి రెడ్డప్ప, మదన్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు రామ్మూర్తి, నిజాముద్దీన్, రేణుమాకులపల్లి గ్రామ అధ్యక్షుడు సమీర్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు సాలెహ, హాలి బై, అశోక్,రెడ్డప్ప నాయుడు, రెడ్డి కోట గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు ,నాగేంద్ర నాయుడు, బాబ్జాన్, శివకృష్ణ,ఆదిరెడ్డి, శేఖర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, మణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: