Monday, 08 June 2026 09:51:48 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి - స్పెషల్ ఆఫీసర్ వెంకటరత్నం

Date : 20 December 2025 08:32 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 20 ః తంబళ్లపల్లె మండలంలో అధికారులు తమ శాఖల పనితీరుపై చొరవచూపి సమస్యల పరిష్కరించాలని స్పెషల్ ఆఫీసర్, జిల్లా పీడి వెంకటరత్నం సూచించారు. శనివారం ఆయన మండలంలో పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ఏపీ డి నందకుమార్ రెడ్డితో కలిసి ఎర్రసాని పల్లెలో ప్రకృతి వ్యవసాయం పంట సాగును పరిశీలించి ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పెంచాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి ప్రతి జాబ్ కార్డు కలిగిన వ్యక్తికి పని కల్పించాలన్నారు. అనంతరం తంబళ్లపల్లె సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించి స్వామిత్వ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే పై ఆరా తీసి పారిశుద్ధ్యం పై దృష్టి సారించాలని హెచ్చరించారు. అనంతరం మల్లయ్య కొండ కింద పండ్ల తోటల ప్లాంటేషన్, కరువు పనులు పరిశీలించారు. అనంతరం మల్లయ్య కొండ శివాలయంలో మహా శివుని దర్శించి పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటరమణ, పద్మావతి, భాస్కర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :