నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయల కోట గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద శాశ్వత జండా పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగిందని కాన్పూర్ లో పుట్ర కేసు మిరావత్ కుట్ర కేసు అనేక నిర్బంధాలు అక్రమ కేసులు తో ఆవిర్భవించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని నాటి నుండి నేటి దాకా పేద ప్రజలు రైతులు కార్మికులు సామాన్య ప్రజలు దళిత గిరిజన మైనార్టీ వెనుకబడిన వర్గాల కోసం హార్నిస్టులు సంఘాల పెడుతూ సమైక్య పరుస్తూ సమస్యలపై ఉద్యమాలు నడుపుతున్న పార్టీ అని సిపిఐ శత వసంతాల నింపుసభలు జనవరి 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో 20 లక్షల మందితో 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అలాంటి చరిత్ర కలిగిన పార్టీ అని తంబాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల కోసం బడుగుల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి పేదలకు ప్రభుత్వం మిగులు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాకే దక్కిందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి అంజనప్ప దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ సిపిఐ బురకాయలకోట గ్రామ కార్యదర్శి రెడ్డప్ప జయకర్ బాసు నాయకులు మంత్రాల రూపంలో మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి సుబ్బన్న మారప్ప గంగులప్పా గంగన్న సోము తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News