Thursday, 16 April 2026 07:00:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సిపిఐ శత వార్షికోత్సవం సంబరాల్లో జండా ఆవిష్కరించిన తోపు కృష్ణప్ప

Date : 17 December 2025 05:54 PM Views : 67

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయల కోట గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద శాశ్వత జండా పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగిందని కాన్పూర్ లో పుట్ర కేసు మిరావత్ కుట్ర కేసు అనేక నిర్బంధాలు అక్రమ కేసులు తో ఆవిర్భవించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని నాటి నుండి నేటి దాకా పేద ప్రజలు రైతులు కార్మికులు సామాన్య ప్రజలు దళిత గిరిజన మైనార్టీ వెనుకబడిన వర్గాల కోసం హార్నిస్టులు సంఘాల పెడుతూ సమైక్య పరుస్తూ సమస్యలపై ఉద్యమాలు నడుపుతున్న పార్టీ అని సిపిఐ శత వసంతాల నింపుసభలు జనవరి 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో 20 లక్షల మందితో 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అలాంటి చరిత్ర కలిగిన పార్టీ అని తంబాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల కోసం బడుగుల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి పేదలకు ప్రభుత్వం మిగులు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాకే దక్కిందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి అంజనప్ప దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ సిపిఐ బురకాయలకోట గ్రామ కార్యదర్శి రెడ్డప్ప జయకర్ బాసు నాయకులు మంత్రాల రూపంలో మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి సుబ్బన్న మారప్ప గంగులప్పా గంగన్న సోము తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :