నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - ఏప్రిల్ 29 : పర్యాటక కేంద్రం హోర్స్లీ హిల్స్ లో విహారయాత్ర కు వెళ్లిన ముగ్గురు యువకులు . గంగోత్రి లో ఈత కొట్టే క్రమంలో ఓ యువకుడు కొలను ఈచివర నుండి ఆ చివరకు వెళ్లే క్రమంలో నీట మునిగి పోయాడని తెలుపుతున్న సహచరులు . మృతి చెందిన యువకుడు బి.కొత్తకోట పట్టణం జయశ్రీ కాలనీ కి చెందిన బాలు 29 సం" గా గుర్తింపు , మృతదేహాన్ని వెలికితీయాల్సి ఉంది .
Admin
Namitha News