Thursday, 16 April 2026 06:53:58 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఏఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

Date : 25 May 2025 04:04 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే25: శనివారం ఉదయం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు.నూతన కమిటీ గౌరవాధ్యక్షులు తోపు కృష్ణప్ప గౌరవ సలహాదారులు మురళి, సాంబశివ అధ్యక్షుడు ఎస్.మస్తాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు, ఉపాధ్యక్షుడు మిఠాయి శ్రీనివాసులు, ఇంద్రాణి, సాంబశివ నాయక్,పి.నరసింహులు, కార్యదర్శి. చలపతి నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవా ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, నర్సింహులు సహయ కార్యదర్శి. జానకీ, రాధా, కె.కృష్ణప్ప కోశాధికారి.చంద్ర, శంకర్,లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శిలు మస్తాన్, చలపతి నాయుడు మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన ఏఐటీయూసీ నాయకులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.కార్మిక సమస్యలపై పోరాటాలు చేపడతామన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :