Sunday, 13 September 2026 10:59:56 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రొంపిచెర్ల లో విజయవంతం గా వాలీబాల్ టోర్నమెంట్

ప్రథమ విజేత జుట్టుకు స్విచ్ గేర్ స్ట్రక్చరల్ కంపెనీ ప్రోత్సాహక బహుమతి రూ.50 వేలు

Date : 10 November 2025 06:48 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : రొంపిచెర్ల - నవంబర్ 10 : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని ఒ.వి.ఆర్.సురేంద్రబాబు కు చెందిన స్విచ్ గేర్ స్ట్రక్చరల్ కంపెని తెలిపింది. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో సోమవారం సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసం క్రీడల పోటీలను నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని అలాంటివారు క్రీడలలో కూడా తమ ప్రతిభను బహిర్గతం చేయడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. రెండు, మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన చెన్నై ఎస్ఆర్ఎం కాలేజి టీమ్, పాండిచ్చేరి, కాకినాడ క్రీడాకారుల జుట్టులకు టోర్నమెంట్ నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :