Sunday, 13 September 2026 03:50:54 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి

జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా

Date : 04 May 2026 07:48 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధైర్య,సాహసాలలో టిప్పు సుల్తాన్ నేటితరానికి స్ఫూర్తి - జయంతి వేల కొనియాడిన డాక్టర్ ఎస్.కె.బాషా మదనపల్లె : ​​దేశభక్తి,త్యాగం,బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా పోరాడిన తొలి యోధులలో టిప్పు సుల్తాన్ ఒకరని,ఆయన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎపి కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా అన్నారు.సోమవారం టిప్పు సుల్తాన్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ​టిప్పు సుల్తాన్ పాలనలో అన్ని మతాల వారు సమాన గౌరవం పొందారని,మత సామరస్యానికి లౌకికవాదానికి నిదర్శనమని గుర్తు చేశారు.వ్యవసాయం,వాణిజ్యం,సైనిక రంగాల్లో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనియాడారు.టిప్పు సుల్తాన్ ​1799 మే 4వ తేదీన నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నం కోటను రక్షిస్తూ వీరమరణం పొందారని గుర్తుచేశారు.నేటికి ఆయన మరణించి 227 ఏళ్లు పూర్తయ్యాయన్నారు.దక్షిణ భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తులలో టిప్పు సుల్తాన్ ఒకరని కొనియాడారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :