నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 02 : నేడు నియోజకవర్గంలోని మునగమాకుల పల్లికి చెందిన యాలగిరి భాస్కర్ నాయుడి కుమారుడు చంద్ర తేజ మరియు ధరణి ల వివాహ వేడుకల్లోను మరియు తమిళనాడులోని గుడియాత్తంలో జరిగిన బోయపాటి వారి పెళ్లివేడుకులకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.అదేవిదంగా కర్ణాటకలోని కోలార్ నందు రామసముద్రం TDP సీనియర్ కార్యకర్త రావేళ్ల జగన్నాధం కుమారుడి వివాహ పెళ్లివేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను శ్రీరామ్ చినబాబు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమాలలో టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు,తులసీదర్ నాయుడు,యాలగిరి దొరస్వామి నాయుడు,జ్ఞనోదయ స్కూల్ ప్రిన్సిపల్ ప్రసాద్ రావు, రఘు, మధు, మోహన్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News