Wednesday, 29 July 2026 05:19:26 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నాగరాజుకు ఘన సన్మానం

Date : 30 June 2026 08:20 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 30 : తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన నాగరాజుకు మండలంలోని పలు శాఖల అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా ఎంపిడిఓ ఉషారాణి మాట్లాడుతూ మంచికి,నీతికి,నిజాయితీకి,క్రమశిక్షణ కు మారుపేరుగా నాగరాజుకు సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు,అదేవిధంగా ఏపీఓ గంగాధర్ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం అందుబాటులో ఉండి వారి మన్ననలను పొంది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాగరాజు అని కొనియాడారు,అనంతరం ఆయన్ను పూలమాలలు తో,స్యలవలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓలు వెంకట ప్రసాద్, మారుతి ప్రసాద్,ఏవో థామస్ రాజా,ఏపిఓ అంజనప్ప,మహిళ మండల సమైక్య అధ్యక్షురాలు రామలక్ష్మి,జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, టైపిస్టు సురేంద్ర,పురుషోత్తం,సుధాకర్, కుటుంబ సభ్యులు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమి,కుమారుడు రెడ్డి నాగేంద్ర,యశ్వంత్, మండలంలోని కార్యదర్శిలు మరియు పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :