Sunday, 13 September 2026 07:41:54 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నాగరాజుకు ఘన సన్మానం

Date : 30 June 2026 08:20 PM Views : 255

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 30 : తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసి పదవీవిరమణ పొందిన నాగరాజుకు మండలంలోని పలు శాఖల అధికారులు, నాయకులు ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా ఎంపిడిఓ ఉషారాణి మాట్లాడుతూ మంచికి,నీతికి,నిజాయితీకి,క్రమశిక్షణ కు మారుపేరుగా నాగరాజుకు సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు,అదేవిధంగా ఏపీఓ గంగాధర్ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం అందుబాటులో ఉండి వారి మన్ననలను పొంది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాగరాజు అని కొనియాడారు,అనంతరం ఆయన్ను పూలమాలలు తో,స్యలవలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓలు వెంకట ప్రసాద్, మారుతి ప్రసాద్,ఏవో థామస్ రాజా,ఏపిఓ అంజనప్ప,మహిళ మండల సమైక్య అధ్యక్షురాలు రామలక్ష్మి,జూనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, టైపిస్టు సురేంద్ర,పురుషోత్తం,సుధాకర్, కుటుంబ సభ్యులు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమి,కుమారుడు రెడ్డి నాగేంద్ర,యశ్వంత్, మండలంలోని కార్యదర్శిలు మరియు పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :