Friday, 19 June 2026 04:55:16 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్

క్వారీ ల్యాండ్ వివాదం గా హై కోర్టు లో హాజరైన శ్రీరాములు పత్రాలు సమర్పణ, వివరణ ఇవ్వడం లో నిబద్దత, బాధ్యతారాహిత్యం గా సమాధానం

Date : 02 May 2026 09:09 AM Views : 384

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం వేటు వేసింది. హైకోర్టు హాల్లో గౌరవ న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్, డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఓ క్వారీ స్థలం అటవీశాఖ క్వారీ యాజమాన్యం మధ్య వివాదం తో హై కోర్టు లో వాజ్యం నేపథ్యంలో సంబంధిత పత్రాలతో మార్చి 3, 2026న హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణా రాహిత్యంతో, అహంకారపూరితంగా వ్యవహరించడం. అసంపూర్ణ పత్రాల సమర్పణ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో కీలకమైన ఉమ్మడి సర్వే నివేదికలోని 3 నుండి 18 పేజీలను జత చేయకపోవడం, దీనివల్ల శాఖకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం. తప్పుదోవ పట్టించే సమాచారం ఒకే అంశంపై కోర్టుకు పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చి, శాఖ విశ్వసనీయతను దెబ్బతీయడం. ఉత్తర్వుల ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా అటవీ అధికారి (DFO), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ కాలం లో శ్రీరాములు పుంగనూరు లోనే ఉండాలని, అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశించారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: