Sunday, 13 September 2026 06:56:21 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి జిల్లాలో పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేద్దాం- ఏ.పి.ఐ.ఐ.సి డైరెక్టర్

Date : 19 December 2025 03:09 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి ,అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేద్దాం- APIIC DIRECTOR, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ నేడు ఆయన క్యాంప్ ఆఫీసులో ఏపీఐఐసి కడప అన్నమయ్య జిల్లాల రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి మరియు డిఈ కమలాకర్ గారితో మదనపల్లి జిల్లా పారిశ్రామిక వాడల్లో ఉన్న సమస్యలు కల్పించాల్సిన మౌలిక వసతులు ముఖ్యంగా మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి MSME పార్కులు మరియు పీలేరు నియోజకవర్గంలో కల్పించవలసినటువంటి మౌలిక సదుపాయాలు గురించి అలాగే ములకలదిన్నె ఆటోనగర్ మరియు వలసపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరుగుతున్న రోడ్లు డ్రైనేజీ సిస్టం వర్కుల గురించి చర్చించారు ఈ నెల 29వ తేదీన జరుగునున్న ఏపీఐఐసి 250వ బోర్డు మీటింగ్లో ప్రస్తావించాల్సిన విషయాలు గురించి చర్చించారు ఆటోనగర్ కు సంబంధించి ప్లాట్లను అర్హులకు త్వరగా కేటాయించాలని అలాగే తంబాలపల్లి మదనపల్లి ఏర్పాటు చేయబోతున్న MSME పార్కులు ల్యాండ్ ఎక్కువైజేషన్ కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో ప్రారంభించి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని అలాగే మదనపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ NDA కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇండస్ట్రియల్ పాలసీ గురించి విరివిగా అవగాహన సదస్సులు నిర్వహించి మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి అధికారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :