Friday, 19 June 2026 05:03:21 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మిట్స్ విద్యార్థులు ఇండస్ట్రీ విజిట్

తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ ను సందర్శించిన విద్యార్థుల బృందం

Date : 23 April 2026 11:19 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఈ.సి.ఈ. & ఈ.ఈ.ఈ. & సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం పరిశ్రమలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలు, ఆధునిక యంత్రాంగం, నాణ్యత నియంత్రణ పద్ధతులు మరియు భద్రతా ప్రమాణాల గురించి సమగ్ర అవగాహన పొందారు. పరిశ్రమ నిపుణులు ఉత్పత్తి దశలు, ఆటోమేషన్ వినియోగం, ఎలక్ట్రానిక్స్ పాత్ర వంటి అంశాలను వివరంగా తెలియజేసి, నూతన సాంకేతికతలు మరియు భవిష్యత్ అవకాశాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సిద్దాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్ ప్రపంచంతో అనుసంధానించుకునే అవకాశం పొందగా, పరిశ్రమ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు, పరిశీలన సామర్థ్యం మరియు కెరీర్‌పై అవగాహన మరింత పెరిగింది. ఈ పరిశ్రమ సందర్శనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి అనూష మరియు డాక్టర్ త్రినాథ్ ల అధ్యాపక బృందం మరియు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: