Sunday, 13 September 2026 11:09:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులు ఇండస్ట్రీ విజిట్

తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ ను సందర్శించిన విద్యార్థుల బృందం

Date : 23 April 2026 11:19 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఈ.సి.ఈ. & ఈ.ఈ.ఈ. & సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం పరిశ్రమలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలు, ఆధునిక యంత్రాంగం, నాణ్యత నియంత్రణ పద్ధతులు మరియు భద్రతా ప్రమాణాల గురించి సమగ్ర అవగాహన పొందారు. పరిశ్రమ నిపుణులు ఉత్పత్తి దశలు, ఆటోమేషన్ వినియోగం, ఎలక్ట్రానిక్స్ పాత్ర వంటి అంశాలను వివరంగా తెలియజేసి, నూతన సాంకేతికతలు మరియు భవిష్యత్ అవకాశాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సిద్దాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్ ప్రపంచంతో అనుసంధానించుకునే అవకాశం పొందగా, పరిశ్రమ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు, పరిశీలన సామర్థ్యం మరియు కెరీర్‌పై అవగాహన మరింత పెరిగింది. ఈ పరిశ్రమ సందర్శనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి అనూష మరియు డాక్టర్ త్రినాథ్ ల అధ్యాపక బృందం మరియు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :