Sunday, 13 September 2026 05:40:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పారిశుద్ధ్యం పై ఎర్రసానిపల్లి కార్యదర్శి పనితీరు భేష్

Date : 15 May 2026 09:05 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 ః తంబళ్లపల్లె మండలం ఎర్రసానిపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉదయం 6 గంటలకే గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టి సారించడం విశేషం. శుక్రవారం ఎంపీడీవో ఎంవి ప్రసాద్ ఉదయం పంచాయతీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి గ్రీన్ అంబాసిడర్ లను వెంటబెట్టుకుని గ్రామాల్లోని వీధుల్లో ప్రజల నుండి తడి పొడి చెత్తను చెత్త ట్రాలీ లో వేయించడం ఎంపీడీవో గమనించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రతిరోజు చెత్తను కచ్చితంగా చెత్త బండి లో వేసి పారిశుద్ధ్యం పాటించాలని సూచించారు. మండలంలోని కార్యదర్శులు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు చెత్త సేకరణలో ముందుండి ప్రభుత్వ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలని ఎంపీడీవో సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :