నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా :పుంగనూరు పుంగనూరు మండలం రాగానిపల్లి వద్ద చింత చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి అనుమానాస్పద మృతి. మృతుడు రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డిగా గుర్తింపు. ప్రభాకర్ రెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పుంగనూరు పోలీసులు.
Reporter
Namitha News