Monday, 14 September 2026 05:25:53 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె కు పారిశుద్ధ్యం పై ఐ.వి.ఆర్. అవార్డు

Date : 05 February 2026 09:11 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 : తంబళ్లపల్లె మండలం లో పారిశుద్ధ్యం కార్యక్రమాల నిర్వహణ తో పాటు ఐ.వి.ఆర్. అవగాహన లో మండలానికి అవార్డు లభించింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ వి ఆర్ కృష్ణ తేజ చేతుల మీదుగా తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్ అవార్డు అందుకున్నారు. తంబళ్లపల్లెకు అవార్డు రావడానికి స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి స్ఫూర్తితో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు,డిప్యూటీ ఎంపీడీవో లు వెంకటేశ్వర ప్రసాద్, మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప మండల స్థాయి అధికారుల ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ సిబ్బంది కృషి ఫలితమే. అవార్డు రావడం పై స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అవార్డు రావడం హర్షనీయమని భవిష్యత్తులో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం స్వచ్ఛ-ఆంధ్ర, స్వచ్ఛ- దివస్ కార్యక్రమాలతో పారిశుద్ధ్యం మెరుగు, తడి, పొడి చెత్తతో ఎరువు తయారీ, ప్లాస్టిక్ నివారణకు సమిష్టి కృషి చేయాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :