Thursday, 30 July 2026 02:56:53 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె కు పారిశుద్ధ్యం పై ఐ.వి.ఆర్. అవార్డు

Date : 05 February 2026 09:11 PM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 : తంబళ్లపల్లె మండలం లో పారిశుద్ధ్యం కార్యక్రమాల నిర్వహణ తో పాటు ఐ.వి.ఆర్. అవగాహన లో మండలానికి అవార్డు లభించింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ వి ఆర్ కృష్ణ తేజ చేతుల మీదుగా తంబళ్లపల్లె డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్ అవార్డు అందుకున్నారు. తంబళ్లపల్లెకు అవార్డు రావడానికి స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి స్ఫూర్తితో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు,డిప్యూటీ ఎంపీడీవో లు వెంకటేశ్వర ప్రసాద్, మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప మండల స్థాయి అధికారుల ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ సిబ్బంది కృషి ఫలితమే. అవార్డు రావడం పై స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అవార్డు రావడం హర్షనీయమని భవిష్యత్తులో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం స్వచ్ఛ-ఆంధ్ర, స్వచ్ఛ- దివస్ కార్యక్రమాలతో పారిశుద్ధ్యం మెరుగు, తడి, పొడి చెత్తతో ఎరువు తయారీ, ప్లాస్టిక్ నివారణకు సమిష్టి కృషి చేయాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :