నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 29 : మదనపల్లి పట్టణం నీరుఘట్టు వారి పల్లి లో వెలసియున్న శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలతో ఆశీస్సులు అందించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , తెలుగుదేశం స్థానిక నాయకులు గుండ్లపల్లి యోగేశ్వర్ , దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్ మరియు స్థానిక చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News