Monday, 14 September 2026 07:46:57 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

కురబ సంఘం డివిజన్ కమిటీ ఎంపిక

వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజులు ఆధ్వర్యంలో ఎన్నిక

Date : 25 December 2025 06:29 PM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామానుజులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. కృప సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక మరియు కదిరి రోడ్డు నందు కురుబ కుల కనకదాస్ భవన నిర్మాణం కి కృషి చేసేందుకు కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ లో గౌరవ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు మరియు బద్దిపల్లి రామిరెడ్డి, అధ్యక్షులు కప్పల శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ మేజారి సదాశివ, జాయింట్ సెక్రటరీ కోటకొండ రాజేష్, ట్రెజరర్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి బద్ది రెడ్డప్ప, అధ్యక్షులు గుడే శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు లలిత కుమారి, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కురుబ కురుబ సంఘం మరియు కనకదాసు భవనం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొప్పల నరసింహులు, మనోహర్, రమేష్, రెడ్డప్ప, సిపిఐ శివ, మరియు కురబ కురమ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: