నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 04 : 9 మదనపల్లె - పుంగునూరు మార్గం లో జాతీయ రహదారి లో 150వ మైలురాయి వద్ద శుక్రవారం మధ్యాహ్నం బొలెరో, కారు ఎదురెదురు గా ఢీకొన్న ఘటన లో పలువురికి గాయాలు. క్షతగాత్రులను 108 వాహనం లో మదనపల్లి సర్వజన ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు. రాయచోటి ఎంఈఓ తీవ్రంగా గాయపడ్డట్టు గా సమాచారం
Reporter
Namitha News