Wednesday, 29 July 2026 11:14:09 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నెట్ బాల్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ విద్యార్థులు

Date : 16 March 2026 08:15 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : * నెట్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ బాల, బాలికలు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం డాన్ బాస్కో స్కూల్ నందు 15/03/2026 తేదీలో జరిగినటువంటి నెట్ బాల్ అండర్ 19 మెన్ & ఉమెన్ అసోసియేషన్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి బాలికల విభాగం నందు విశ్వం స్కూల్ సీ.బీ.ఎస్.ఈ. మదనపల్లికి సంబంధించిన ఎల్.ప్రహలక్ష్మి, టి.సాయా రంజిత్, యం.ఐశ్వర్య మరియు బాలుర విభాగం నందు యం.రవి, యస్.ఖాసీమ్ జాతీయస్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది 24/03/2026 నుండి 28/03/2026 తేదీలలో ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తున్నటువంటి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది జాతీయస్థాయికి ఎంపికైన ఈ బాలికను విశ్వం విద్యాసంస్థల అధినేత ఎం. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు.విశ్వం పాఠశాల ప్రిన్సిపల్ జే. రోజ్లిన్ ప్రియ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ జీవన్ గారు ఎంపికైన బాల,బాలికలను విజయం సాధించాలని ప్రోత్సాహం అందిస్తూ అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిఈటి బృందాన్ని కూడా అభినందించడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :