Wednesday, 29 July 2026 05:19:36 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన

భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన,

Date : 19 June 2026 11:43 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 19 : పుంగనూరు పట్టణం లోని భాష్యం పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రం,సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి కి చెందిన తల్లితండ్రులు అధిక ఫీజు లకు తోడు పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు కొనాలాంటూ హుకుం చేశారన్న సమాచారం తో విద్యార్ధి సంఘాలు ఆందోళన ఉపక్రమించారు. మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు తో ఎంఈఓ నటరాజ, రెడ్డన్న శెట్టి లు పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీస్ చేయడం జరిగిందని వారు తెలిపారు. డిఇఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ లు నటరాజ, రెడ్డన్న శెట్టి లు తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :