Sunday, 13 September 2026 09:57:23 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన

భాష్యం పాఠశాలపై విద్యార్థి సంఘాలు నిరసన,

Date : 19 June 2026 11:43 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 19 : పుంగనూరు పట్టణం లోని భాష్యం పాఠశాలలో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘం నాయకులు వెంకట్, విక్రం,సురేష్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి కి చెందిన తల్లితండ్రులు అధిక ఫీజు లకు తోడు పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు కొనాలాంటూ హుకుం చేశారన్న సమాచారం తో విద్యార్ధి సంఘాలు ఆందోళన ఉపక్రమించారు. మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు తో ఎంఈఓ నటరాజ, రెడ్డన్న శెట్టి లు పాఠశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా విక్రయిస్తున్న పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, కిట్లు ఉన్న గదిని సీస్ చేయడం జరిగిందని వారు తెలిపారు. డిఇఓ సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ లు నటరాజ, రెడ్డన్న శెట్టి లు తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :