Sunday, 13 September 2026 11:21:03 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బలవంతపు భూసేకరణ ను నిరసిస్తున్నాం - సీపీఐ

భూనిర్వాసితులతో సమావేశమైన సీపీఐ నాయకులు

Date : 09 March 2026 05:13 PM Views : 293

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 09 : తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములను ప్రభుత్వ అధికారులు బలవంతంగా సేకరించే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న సీపీఐ నాయకులు. సోమవారం పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాలను ఇవ్వడానికి అంగీకరించకపోయినా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులు ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. రైతుల జీవనాధారం భూమి. వారి సమ్మతి లేకుండా భూములు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అభిప్రాయాలు తీసుకోవడం, గ్రామ సభ నిర్వహించడం, సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించడం తప్పనిసరి. కానీ కుక్కరాజుపల్లి గ్రామంలో ఈ నిబంధనలు పాటించకుండా భూసేకరణకు ప్రయత్నించడం రైతుల హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించని పరిస్థితిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. రైతుల అభిప్రాయాలను గౌరవించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: