Wednesday, 16 September 2026 12:55:01 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

ప్రవేట్ ట్రావెల్స్ పై కొరడా జులుపిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు, రూ1.60 ఫైన్

9 ప్రవేట్ ట్రావెల్స్ బస్ లకు 10 గూడ్స్ క్యారియర్ వాహనాలకు ఫైన్

Date : 19 January 2026 09:20 AM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : సంక్రాతి పండుగ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ప్రయాణికుల వద్ద నుండీ అధిక మొత్తం లో చార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీని నిలువరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆదివారం రాత్రి మదనపల్లి ఆర్.టి.ఓ. అశోక్ ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు మదనపల్లి యం.వి.ఐ. దినేష్ చంద్ర తన సిబ్బంది తో మదనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రవేట్ ట్రావెల్స్ బస్ లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 బస్ లకు ఒక్కొక్క బస్ కు పది వేల రూపాయలు ఫైన్ విధించారు, పది గూడ్స్ క్యారియర్ వాహనాల కు 70 వేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ సందర్బంగా ప్రవేట్ ట్రావెల్స్ యాజమాన్యం కు ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన, ఎమర్జెన్సీ డోర్లు, రక్షణ పరికరాలు లేకపోతే ఉపేక్షించం చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించిన యం.వి.ఐ. దినేష్ చంద్ర

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :