Thursday, 30 July 2026 07:48:11 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కుష్టు వ్యాధి ని సమిష్టి కృషితో తరిమికొడదాం - మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా

Date : 31 January 2026 11:02 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 : మండలంలో కుష్ఠువ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో తరిమికొడదామని కోసువారిపల్లి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా పిలుపునిచ్చారు. శనివారం ఐకెపి కార్యాలయంలో కుష్టి వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి కీర్తి కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుందని,తుమ్ములు, దగ్గు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుందని చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, నొప్పితో కూడిన నరాలు, కాళ్లు చేతులు బలహీనత, కాళ్లు నుండి చెప్పులు కారిపోవడం దా పలు లక్షణాలు విసిదీకరించారు. కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఎండిటి (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా ఉచితంగా మందులు పంపిణీ జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య సిబ్బంది వద్ద మందులు ఉచితంగా పొంది డోస్ కచ్చితంగా వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించి నివారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఎం ఎల్ హెచ్ పి సిమ్రాన్, మేల్ వర్కర్ కృష్ణా నాయక్, టీ.బి సూపర్వైజర్ రామకృష్ణ,ఏఎన్ఎం ఖతిజా, సి సి లు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి,టిడిపి నాయకులు శివకుమార్, మధు నాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :