Monday, 14 September 2026 10:58:27 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

Date : 25 July 2026 06:21 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొదటి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జున నిమ్మనపల్లె మండల కేంద్రంలో వెలసిన శ్రీ అభ ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కార్లు మల్లికార్జున కుటుంబ కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయంలో ఆషాడమాసంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంగం వారి పల్లె పంచాయతీ బాల నాయనవారిపల్లె కి చెందిన కార్లు మల్లికార్జున మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి 5116 లో అందిస్తూ ఆలయ అభివృద్ధికి మొదట విడుదల 50 వేల116లో అందించడం జరిగింది. అలాగే రెండో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధికి అందిస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయంలో నిర్వహించే పూజా పురస్కారాలు అభిషేకాలు 5116 రూపాయలను ఆలయ ధర్మకర్త శంకరయ్యకు అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 50 వేల116 రూపాయలు అందించాలని మరో విడతగా 50వేల 116 రూపాయలను ఆలయ అభివృద్ధి కి అందజేస్తానని అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన దంపతులు .. ఆలయ ధర్మకర్త శంకరయ్య కమిటీ సభ్యులు రామకృష్ణ ఈశ్వర జయరాం రమేష్ అర్చకులు అమర్నాథ్ డ్రైవర్ భాష తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :