నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న జనసేన సభ్యత్వలు, అన్నమయ్య జిల్లా లో ఇప్పటికే మదనపల్లి నియోజకవర్గం నుండి మూడు వేల కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించి మొదటి స్థానంలో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నుండీ పలువురి ప్రశంసలు అందుకొంటున్న మదనపల్లి AMC ఛైర్మెన్. ఈ సందర్బంగా శివరాం మాట్లాడుతూ జనసేన , డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతి అందిస్తున్న సేవలను గ్రామ స్థాయి లో ప్రజల ద్రుష్టి కి తీసుకెళ్లి జనసేన పార్టీ వైపు ద్రుష్టి మళ్లీస్తున్నామని, మా అధినేత కు వెన్నంటి మేము సైతం వెంట వస్తామని స్వచ్ఛందం గా సభ్యత్వాలను నమోదుచేయించు కొంటున్నారని తెలియచేసారు
Admin
Namitha News