Saturday, 12 September 2026 02:48:00 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో ఊపందుకొన్న సభ్యత్వాలు

నియోజకవర్గం లో మూడు వేల కు దాటిన జనసేన పార్టీ సభ్యత్వాలు

Date : 22 March 2026 02:15 PM Views : 329

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్న జనసేన సభ్యత్వలు, అన్నమయ్య జిల్లా లో ఇప్పటికే మదనపల్లి నియోజకవర్గం నుండి మూడు వేల కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించి మొదటి స్థానంలో దూసుకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నుండీ పలువురి ప్రశంసలు అందుకొంటున్న మదనపల్లి AMC ఛైర్మెన్. ఈ సందర్బంగా శివరాం మాట్లాడుతూ జనసేన , డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతి అందిస్తున్న సేవలను గ్రామ స్థాయి లో ప్రజల ద్రుష్టి కి తీసుకెళ్లి జనసేన పార్టీ వైపు ద్రుష్టి మళ్లీస్తున్నామని, మా అధినేత కు వెన్నంటి మేము సైతం వెంట వస్తామని స్వచ్ఛందం గా సభ్యత్వాలను నమోదుచేయించు కొంటున్నారని తెలియచేసారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :