Thursday, 30 July 2026 03:34:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన

Date : 27 January 2026 04:17 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్,మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు,రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ్,తెలుగు యువత అధ్యక్షులు ముద్దు కృష్ణమ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఉమేష్ బోనాల, పట్టణ తెలుగు యువత అద్యక్షులు ప్రణయ్ కుమార్ రాయల్,మీడియా కో ఆర్డినేటర్ కలిశం ప్రకాష్ నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు ధనా యాదవ్,నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్,ప్రధాన కార్యదర్శి గణపతి,వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్,ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షులు నాగూర్ వల్లి, సీనియర్ నాయకులు ఎస్.ఏ మస్తాన్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు మంగళ ప్రభాకర్,ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీరామ్,ఏఎంసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కొల్లబై లు2 గ్రామ అధ్యక్షులుCBN రెడ్డి శేఖర్ నాయుడు,బీసీ సెల్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిచ్చుక నాగేంద్ర,మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి,పట్టణ కార్యదర్శి ఈశ్వరి,నాగరాణి, మరియు తెలుగు యువత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :