Sunday, 13 September 2026 02:48:09 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

పుంగనూరు మున్సిపాలిటీ నందు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన జిల్లా సబ్ కలెక్టర్

స్వచ్ మిషన్ లో పాల్గొన్న సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి

Date : 23 May 2026 01:19 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా .పుంగనూరు స్వచ్ ఆంధ్ర, స్వచ్ మిషన్ మరియు స్వచ్ సర్వేన్షన్లో భాగంగా పుంగనూరు మున్సిపాలిటీ నందు ఆకస్మికంగా తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా సబ్-కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి , గోకుల్ సర్కిల్ నందు మునిసిపల్ సిబ్బందితో కలసి రోడ్డు ఊడ్చిన చల్లా కళ్యాణి అలాగే రామ్ రెడ్డి కల్యాణమండపం ఎదురుగా ఉన్న రాయల చెరువు డ్రైన్ క్యానెల్ పరిశీలించారు, తరువాత అన్న కాంటీన్ నందు ప్రజలతో కలసి తిఫ్ఫాన్ చేసిన చల్లా కళ్యాణి , అన్న కాంటీన్ నందు చెట్లు నాటిన చల్లా కళ్యాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మునిసిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి , టీడీపీ సీనియర్ నాయకులు సీవీ రెడ్డి, అన్న కాంటీన్ చైర్మన్ రామకృష్ణ రాజు మరియు టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు మరియు కో - క్లస్టర్ హేమాద్రి, మునిసిపల్ సిబ్బంది మరియు డ్వాక్రా మహిళలు..

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :