Monday, 08 June 2026 09:59:16 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ఎద్దులవారిపల్లి వై.యస్.ఆర్. సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సత్తార్ సాబ్

Date : 01 February 2026 08:21 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 01 : తంబళ్లపల్లి మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా షేక్ సత్తార్ సాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కమిటీ ఎన్నికల రచ్చబండ కార్యక్రమంలో అబ్జర్వర్ ఉమాపతిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సత్తార్ సాబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు పదవి దక్కడంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, వైకాపా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పంచాయతీలో వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని సత్తార్ సాబ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, ఎంపీటీసీలు హరిత కరిముల్లా, మహేష్, సర్పంచ్ రెడ్డినారాయణ, అమర్నాథ్ రెడ్డి, శ్రీరాములు, చలపతి నాయుడు, శంకర, రామస్వామి, శివ ప్రసాద్, వెంకటేష్, నాగార్జున, ఫయాజ్, మహేష్, గోవర్ధన్ రెడ్డి, అన్వర్ భాష, ఖాజాపీర్, గిరి, ఎరుకల రెడ్డి, మధుకర్, మద్ది రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీరాములు, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి, వేమారెడ్డి, రాఘవరెడ్డి, రమణ, మధు, మణి, అమీన్ పీర్ వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :