Thursday, 30 July 2026 03:34:31 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు - సి.ఐ. సుబ్బ రాయుడు

ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు భద్రతలపై అవగాహనా కల్పించిన సి.ఐ.

Date : 03 January 2026 09:56 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 03 : అన్నమయ్య జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వుల మేరకు, శనివారం జిల్లాలోని పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రమాదాల నివారణకు పలు కీలక సూచనలు చేశారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన శిక్షలతో పాటు జైలుకు పంపుతామని తీవ్రం గా హెచ్చరించిన సి.ఐ. సుబ్బారాయుడు. ఈ సందర్బంగా సి.ఐ. మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచనల మేరకు అతివేగం, ఓవర్‌లోడ్ ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని తెలిపారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :