నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 16 : మదనపల్లి పట్టణం శివాలయం చైర్మన్ కొప్పాల వెంకటరమణ గారి భార్య అమరావతి గారు అనారోగ్యం కారణంగా మీనాక్షి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు,శివాలయం డైరెక్టర్లు వరప్రసాద్, ప్రకాష్ నాయుడు, మల్లిక, టిడిపి నాయకులు పఠాన్ ఖాన్,దుర్గాప్రసాద్,జెసి రెడ్డప్ప, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News