Monday, 14 September 2026 06:56:23 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు

Date : 28 February 2026 09:12 PM Views : 297

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 28 ః తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది మార్చి నెల 5వ తేదీ లోపు 100% ఇండ్ల పన్నులు వసూలు పూర్తి చేయాలని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. శనివారం ఆయన అధికారుల సమీక్ష మాట్లాడుతూ మండలంలో ఇండ్ల పన్నులు రూ 27.60 లక్షలు డిమాండ్కు గాను రూ 17.54 లక్షలు వసూలు చేశారని ఇంకా రూ 10.08 లక్షలు వసూలు చేయాల్సింది ఉందని చెప్పారు. పన్ను వసూళ్లలో తంబళ్లపల్లె, కోసువారిపల్లి, రెడ్డి కోట, కొటాల పంచాయతీలు వెనుకబడినట్లు చెప్పారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో తాగునీటి కాలుష్యం పై అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళంలో డయేరియా సంఘటన దృష్టిలో ఉంచుకొని సచివాలయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉదయం పారిశుధ్యం పై దృష్టి సారించి ఐవిఆర్ సర్వే కాల్ పాజిటివ్ గా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి కాలుష్యం లేకుండా చూడాలని మరోమారు హెచ్చరించారు. ఆయన వెంట ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :