Tuesday, 15 September 2026 11:46:15 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

సూర్యఘర్ తో విద్యుత్ వెలుగులు నింపండి - విద్యుత్ డి.ఈ. గంగాధరం

Date : 17 December 2025 10:10 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 :: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భవిష్యత్తులో ప్రతి ఇంట సోలార్ విద్యుత్ వెలుగులు నింపడానికి విద్యార్థులు నడుం బిగించాలని విద్యుత్ శాఖ డి.ఈ గంగాధరం పిలుపునిచ్చారు. బుధవారం ఎంఈఓ త్యాగరాజు ఆధ్వర్యంలో కోసువారిపల్లె హైస్కూల్లో సోలార్ విద్యుత్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ నేడు బొగ్గు ధర పెరిగి విద్యుత్తు ఉత్పత్తి కష్టతరంగా ఉందని రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్తుతో నాణ్యమైన విద్యుత్తు తో పాటు అదనపు విద్యుత్తుతో ఆదాయం పొందవచ్చు అన్నారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి ఇంట సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా సూచించాలన్నారు. సోలార్ విద్యుత్తు వాడకానికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంధన పొదుపు పాటించి విద్యుత్ వాడకం తగ్గించి సోలార్ విద్యుత్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిష్యత్తు కోసం ఓ ఉద్యమంలా సోలార్ వెలుగులకు ఊతమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, హై స్కూల్ హెడ్మాస్టర్, అధ్యాపకులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :