Monday, 14 September 2026 07:35:30 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు

Date : 20 November 2025 07:41 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట- నవంబర్ 20 : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం మేడా అంకమ్మ 76,736, నర్సాపురం యానాదయ్య 56,441, ఆవుల లక్ష్మీదేవి 13,350, షేక్ పారిజాన్ 1,43,502, డేరంగుల లక్ష్మీదేవి 41,400, తప్పేన రామయ్య 11,000, షేక్ మస్తాన్ Death / షేక్ రహమత్ బి 29,162,D.రెహమాన్ ఇషాక్ 76,358, కందుకూరి శ్రీనివాసాచారి 27,219, చౌడమ్ మహేశ్వర్ 35,000, కాలూరి అమీర్ భాష 85,000, అక్క రాజు పార్థసారథి 18,000,వెలిగండ్ల నాగమణి 66,935, బండారు కృష్ణయ్య 80,000, మాస సావిత్రమ్మ 25,000, పెద్దినేని శ్రీరాములు 1,00,567, సోమర్ మల్లేషమ్మ 81,000, లక్ష్మాపురం నాగజ్యోతి 25,000, భీమిశెట్టి ఆదిలక్ష్మి 1,50,843, నాగలపాటి శంకరమ్మ 25,000 గార్లకు సంబంధించి ₹11,67,513 ల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్,యూనిట్ ఇంచార్జ్ తేజాల ఆనంద్,తెలుగు యువత రాష్ట్ర నాయకులు రాంనగర్ నరసింహ,పాండురాజు,సిద్ధవటం నాగ మునిరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి వెంకటేశ్వర్లు,దాసరి కళాధర్,ఎన్ సురేందర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ,తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :