Sunday, 03 May 2026 09:13:33 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు

చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన పుంగనూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు..రాయల్ కుమార్

Date : 02 May 2026 04:23 PM Views : 22

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుంగనూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ కుమార్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పుంగనూరు జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మాజీ ముఖ్యమంత్రి జ్ఞాపకర్తం నాదెండ్ల భాస్కరరావు గారి పెన్సిల్ ఆర్ట్ చిత్రపటాన్ని హరిప్రసాద్ కి రాయల్ కుమార్ దించారు.అనంతరం పార్టీ విప్ పిడుగు మరియు కేకే లతో, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి లతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వదత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.కార్యక్రమం లో రాయల్ కుమార్, పలమనేరు సీనియర్ లీడర్ చైతన్య మండల అధ్యక్షులు, జానసైనికులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :