నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుంగనూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ కుమార్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పుంగనూరు జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మాజీ ముఖ్యమంత్రి జ్ఞాపకర్తం నాదెండ్ల భాస్కరరావు గారి పెన్సిల్ ఆర్ట్ చిత్రపటాన్ని హరిప్రసాద్ కి రాయల్ కుమార్ దించారు.అనంతరం పార్టీ విప్ పిడుగు మరియు కేకే లతో, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి లతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వదత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.కార్యక్రమం లో రాయల్ కుమార్, పలమనేరు సీనియర్ లీడర్ చైతన్య మండల అధ్యక్షులు, జానసైనికులు పాల్గొన్నారు.
Reporter
Namitha News