Thursday, 16 April 2026 06:56:50 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పారిశుద్ధ్యనికి ప్రధాన్యత నివ్వండి - స్పెషలాఫీసర్ అమర్నాథ్ రెడ్డి

Date : 17 December 2025 10:12 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 : తంబళ్లపల్లి మండలం లోని పాఠశాలలు, జనసంచారాలలో పారిశుద్ధ్యనికి పెద్దపీట వేయాలని స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మోడల్ స్కూల్లో విద్యార్థులతో విద్యా విధానం, మధ్యాహ్నం భోజనం పై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు. అనంతరం తంబళ్లపల్లె డంపింగ్ యార్డ్ పై స్పందిస్తూ మండల కేంద్రం నుంచి సేకరించిన తడి, పొడి చెత్త వేరుచేసి ఎరువు తయారీకి కార్యదర్శి శ్రీనివాసరావు కు తగు సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా తంబళ్లపల్లెలోని మురికినీటి కాలువల పై మూతలు వేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పద్మావతి, భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :