Sunday, 13 September 2026 10:17:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తానా మాజీ అధ్యక్షులు వేమన సతీష్ ను కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్

Date : 07 November 2025 10:42 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : తానా మాజీ అధ్యక్షులు, రాజంపేట నియోజకవర్గ ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన సతీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్. శుక్రవారం రాజంపేట పట్టణంలో వేమన సతీష్ నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద అష్రఫ్ కలిసారు. కార్తిక మాసంలో నూతనంగా నిర్మిస్తున్న గృహం చివరి దశలో ఉంది. ఈ నూతన గృహాన్ని వేమన సతీష్ తో కలిసి అష్రఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పైన చర్చించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు సతీష్ తెలిపారు. లండన్ లో ఉంటున్న అష్రఫ్, డాక్టర్ దిల్షాద్ దంపతుల కుమార్తె అనిషాకు వేమన సతీష్ తన సెల్ ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :