Wednesday, 29 July 2026 04:55:11 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తానా మాజీ అధ్యక్షులు వేమన సతీష్ ను కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్

Date : 07 November 2025 10:42 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : తానా మాజీ అధ్యక్షులు, రాజంపేట నియోజకవర్గ ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమన సతీష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలభారత గో సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేంపల్లి అష్రఫ్. శుక్రవారం రాజంపేట పట్టణంలో వేమన సతీష్ నూతనంగా నిర్మిస్తున్న గృహం వద్ద అష్రఫ్ కలిసారు. కార్తిక మాసంలో నూతనంగా నిర్మిస్తున్న గృహం చివరి దశలో ఉంది. ఈ నూతన గృహాన్ని వేమన సతీష్ తో కలిసి అష్రఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పైన చర్చించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు సతీష్ తెలిపారు. లండన్ లో ఉంటున్న అష్రఫ్, డాక్టర్ దిల్షాద్ దంపతుల కుమార్తె అనిషాకు వేమన సతీష్ తన సెల్ ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: