నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూన్ 04 : కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించే శుభవార్త తెలిపిన కూటమి ప్రభుత్వం. సమీప బంధువుల నుంచి కూడా కిడ్నీలు స్వీకరించేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే కిడ్నీలు స్వీకరించే అవకాశం. ఇకనుంచి తాత, అమ్మమ్మ, నానమ్మ కూడా కిడ్నీలు దానం చేయవచ్చు వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
Reporter
Namitha News