నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 04 : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు డి.డి.ఓ. కార్యాలయం లను చిత్తూరు నుండీ వర్చువల్ గా ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఈ నేపథ్యంలో మదనపల్లి పట్టణంలోని పాత ఏ.డి.యస్. ఆవరణం లో డి.డి.ఓ. కార్యాలయం ను ప్రారంభోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాష, ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో దూసుపోతున్న విషయం ప్రజలకు తెలియచేస్తూ, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి చే ప్రారంభిస్తున్న డి.డి.ఓ. కార్యాలయాలతో ప్రజలకు మరింత చేరువై మరింత అభివృద్ధి కీ తోడ్పాటు నిస్తుందని తెలియచేసారు.
Reporter
Namitha News