Wednesday, 29 July 2026 12:46:49 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

శుభారాం డిగ్రీ కళాశాల‌లో స్వచ్ఛతా కార్యక్రమం

Date : 20 December 2025 08:39 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 20 : పుంగనూరు పట్టణం లోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. వెంకటేశులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా మార్చడమే ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. చెత్తను వేరు చేయడం, రీసైక్లింగ్ చేయడం, వ్యర్థాల నుండి సంపత్తి సృష్టించడం వేస్ట్ టు వెల్త్ వంటి అంశాలపై అవగాహన కల్పించామని డా. వెంకటేశులు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడం, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. అదేవిధంగా విద్యార్థులు కళాశాల ఆవరణను పరిశుభ్రపరిచి, మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. సోమరాజులు, కె. అనిల్ కుమార్, డాక్టర్ టి. శ్రీనివాస్, పి.ఏ. షాహిదాబాను, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :