Wednesday, 29 July 2026 06:24:25 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఆర్.డి.ఓ. పావని ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రతిజ్ఞ

Date : 23 January 2026 03:32 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 23 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా పట్టణం లోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు స్థానిక ఆర్.డి.ఓ. పావని గారి ఆధ్వర్యంలో ప్రజలకు తమ ఓటు యొక్క విలువ, ప్రాముఖ్యతను తెలియచేస్తూ, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఓటు యొక్క ప్రాముఖ్యత ను చాటుతూ ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :