Saturday, 12 September 2026 04:34:25 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన రామసముద్రం రైతులు.

మదనపల్లి ఏ.యం.సి. డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం లక్ష్మిపతి, బి. మణి

Date : 13 November 2025 08:44 PM Views : 351

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామ హరిజనవాడకు చెందిన గడ్డం లక్ష్మీపతి, దిగువపల్లికి చెందిన బి. మణి డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు మండి పల్లి రాం ప్రసాద్ రెడ్డి, నాదేండ్ల మనోహర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, జనసేన రాష్ట్ర నేత పసుపులేటి హరి ప్రసాద్, గంగారపు రామదాసుచౌదరి,మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ చల్లంపల్లె నరసింహ రెడ్డి, సేతు, నాదేళ్ల విద్యా సాగర్ నాయుడు, రాటకొండ గురు ప్రసాద్ ఎస్ ఏ మస్తాన్, ఎల్లంపల్లె ప్రశాంత్, రవికుమార్, డాక్టర్ అజంతుల్లా ఖాన్ , జె.కే. వర్మ, బండి మనోహర్ సనాఉల్లా, సాయినాథ్, గాంధీ రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ అధికారులు రైతులు పాల్గొన్నారు. కొత్త కమిటీ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చైర్మన్ తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :