Saturday, 12 September 2026 01:53:37 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

తపస్య లో కన్నుల పండుగలా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - అలరించిన విద్యార్థినీ,విద్యార్థుల వేషధారణలు

Date : 04 September 2026 05:26 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తపస్యలో కన్నుల పండుగలా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - అలరించిన విద్యార్థినీ,విద్యార్థుల వేషధారణలు పీలేరు నియోజకవర్గం,కలికిరి మండలం,రెడ్డివారి పల్లి నందు గల తపస్య విద్యాసంస్థలో కరస్పాండెంట్ రామాంజులు నాయుడు,క్యాంపస్ ఇంచార్జ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థులు కృష్ణుడు,గోపికల వేషాలతో అలరించారు.పాఠశాల ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. కొందరు విద్యార్థులు చిన్ని కృష్ణయ్యను తలుస్తూ నృత్య ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనమని సంస్కృతి,సాంప్రదాయాలు ఆచారాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని,ఆలోచన నైపుణ్యం పెంపొందించు కోవాలని,విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.తమ పాఠశాలలో క్రమశిక్షణ,నాణ్యమైన విద్యాబోధన అందించడంతోపాటు జాతీయ పండుగలు,సాధారణ పర్వదినాలు నిర్వహించి విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.అనంతరం శ్రీ కృష్ణుడికి ప్రీతీకరమైన అటుకుల ప్రసాదం ఉపాధ్యాయులు,విద్యార్థులకు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాధవి,ప్రేమలత,ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు,విద్యార్థినీ,విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :