నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 29 : అన్నమయ్య జిల్లాలో మహిళా దారుణ హత్యకు గురైన సంఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు.. మదనపల్లి పట్టణం జగన్ కాలనీలో కాపురం ఉంటున్న మధుకర్ రెడ్డి భార్య దండామని(38), నీ భర్త అది కిరాతకంగా నరికి హత్య చేసినారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితుడు గతంలో బెంగళూరు ఏటీఎంలలో చోరీ, బాంబుల కేసుల్లో నిందితుడుగా ఉంటూ జైలు శిక్ష అనుభవించి ఇటీవలే పేరోల్ పై విడుదల అయినట్లు సమాచారం
Reporter
Namitha News