నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - సెప్టెంబర్ 01 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లలో వివిధ శాఖలలో పని చేస్తూ చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి ఆత్మకూరు పట్టణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నూతన మేనేజర్ గా అరవ.రాజ విధులలో చేరారు. బ్యాంక్ ఖాతాదారుల వివరాలను బ్యాంకులోని లోన్లు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను సంబంధిత సిబ్బందితో అడిగి తెలుసుకొని వారికి అనుగుణంగా ప్రజలతో సత్సబంధాలు కొనసాగిస్తూ విధులు నిర్వహిస్తానని ప్రభుత్వ సూచించిన విధంగా ప్రభుత్వ పథకాలను తమ బ్యాంకు నుండి అందించడంలోనూ బ్యాంక్ కొత్త ఖాతాలను పెంచి బ్యాంకు ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తూ తమ బ్యాంకు నుండి ఖాతాదారులకు మరింతగా సేవలు చేస్తుందని ప్రజలు తమ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని కోరారు
Reporter
Namitha News