Sunday, 13 September 2026 06:55:29 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో హర్ ఘర్ తిరంగా స్కూటర్ ర్యాలీ

Date : 13 August 2026 07:18 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందస్తు హర్ ఘర్ తిరంగా స్కూటర్ ర్యాలీని ఎంపీడీవో ఉషారాణి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం ఎంపీడీవో తో పాటు మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో జాతీయ జెండాను చేతపూని స్వాతంత్ర పోరాట యోధులు, దేశ సమైక్యత,వందేమాతరం నినాదాలతో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉషారాణి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఇంటిపై ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతి కుమార్, కార్యదర్శులు మహబూబ్ బాషా, హరి ప్రసాద్, ఏ ఈ ఓ సురేష్, టిడిపి నాయకుడు మ్యూజికల్ శివ, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :