Tuesday, 15 September 2026 09:48:31 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ప్రకృతి సాగు లో గుండ్లపల్లి ఆదర్శవంతం కావాలి - పోర్డు డైరెక్టర్ జె. లలితమ్మ

Date : 21 November 2025 07:34 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 21 ః నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం సాగులో గుండ్లపల్లి పంచాయతీ లోని రైతులు రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిలవాలని ఫోర్డ్ డైరెక్టర్ జె.లలితమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు రసాయన ఎరువుల తో పండిన పంటలతో ఆరోగ్యం క్షీణించి తద్వారా పర్యావరణం కాలుష్యం పెరుగుతోందని దీని నివారణకు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. నాటి పూర్వికులు ప్రకృతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యంతో పాటు పాడి పంటలతో సుఖంగా జీవించారని నేడు వారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. రైతులు స్థానికంగా జరిగే పశువుల ఎరువు, కషాయాలు, కృత్రిమ ఎరువులతో పండించే పంటలు భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం గుండ్లపల్లి గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చామని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్,సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయ సాగు పై అవగాహనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, కన్సల్టెంట్ ప్రల్లాద, ఫోర్డ్ సిబ్బంది రమణ, సంపూర్ణ, శైలజ మండలంలోని వ్యవసాయ అధికారులు , ఎంపీఎం సభ్యులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :