Wednesday, 29 July 2026 05:27:30 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

గండబోయన పల్లి టోల్ ప్లాజా వద్ద ట్యాంకర్ ను డీ కొన్న కారు

Date : 24 March 2026 08:26 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలికిరి - మార్చి 24 : కలికిరి మండలం జాతీయ రహదారి లో గండబోయన పల్లి టోల్ ప్లాజా సమీపంలో ముందు వెళుతున్న డీజిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు వాల్మీకి పురానికి చెందిన ఓ కారు డ్రైవర్ కలికిరి వైపు వెళ్లే క్రమంలో మార్గమధ్యంలోని కలికిరి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ ను అంబులెన్సు లో తరలించారు వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :